You might be interested in:
Sponsored Links
స్టాఫ్ సెలక్షన్ కమిషన్... దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్షల శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్జీటీ) నియామక పరీక్ష 2024కు సంబంధించి ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 24,190 అభ్యర్థులు పేపర్-2కి అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షను మార్చి8వ తేదీన నిర్వహించనున్నట్లు ఎస్ఎస్ సీ ప్రకటించింది. సీబీటీ రాత పరీక్ష(పేపర్-1, 2), శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎన్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
0 comment