You might be interested in:
Sponsored Links
మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ, రాబోయే 10 రోజుల్లో (ఏప్రిల్ 2025) నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 16,300 కు పైగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్లో అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం మరియు ఇతర ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని సూచించారు మరియు అప్పటివరకు సన్నద్ధత ప్రారంభించడం మంచిది.
మరింత సమాచారం కోసం AP DSC యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించండి: https://apdsc.apcfss.in/
0 comment