You might be interested in:
విజయవాడ వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ పయ్యావుల కేశవ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీజివో సంఘ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో NGGO నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ బేటిలో పిఆర్సి కమిటీ ఏర్పాటు పై జరిగిన రెండు సంవత్సరాల జాప్యం గురించి, డిఏలు పెండింగ్లో ఉన్న అంశాన్ని, బకాయిలు తదితర అంశాలపై ఉద్యోగుల మనోభావాలను, అసంతృప్తిని ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి నాయకులు తీసుకుని వచ్చారు. అలాగే ఆర్థిక డిమాండ్స్ తో పాటు, ఆర్థికేతర డిమాండ్లను కూడా పరిష్కరించే విధంగా ఒక మెకానిజం తయారు చేయాలన్న విషయాన్ని చర్చించడం జరిగింది.
అధ్యక్ష శాఖ మంత్రిని కలిసిన వారిలో, ఎన్జీవో సంఘ రాష్ట్ర కోశాధికారి శ్రీ రంగారావు, పిఎఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హరినాథ్ బాబు, అగ్రికల్చరల్ ఏవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్, సుభాని, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జానీ భాష, ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు, విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు శ్రీ సివిఆర్ ప
0 comment