ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం.. - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం..

You might be interested in:

Sponsored Links

  • తొలిరోజు 1,010 సీట్ల కేటాయింపు.

ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నూజివీడు క్యాంపస్ లో సోమవారం ఈ ప్రక్రియను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు డైరెక్టర్ ఆచార్య అమరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నూజివీడు, ఆర్కే వ్యాలీలో కలిపి తొలిరోజు 1,010 సీట్లు కేటాయించాం. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4 వరకు కొనసాగుతుంది. ఈసారి జులై 14 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నాం” అని పేర్కొన్నారు

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE