జనగణనకు ప్రభుత్వం పచ్చజెండా - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

జనగణనకు ప్రభుత్వం పచ్చజెండా

You might be interested in:

Sponsored Links

 రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్ను తిరిగి ప్రభుత్వం ప్రచురించింది. 16వ జనాభాలెక్కల సేకరణను డిజిటల్ యాప్ల ద్వారా చేపట్టనుంది. ఉపాధ్యాయులు, స్వీయధ్రువీకరణతో ప్రజలే వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి ఈ సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE