You might be interested in:
ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చల్లో...
* 2025 నవంబర్ 1 నుంచి 3.64% డిఎ ని అమలు చేస్తామని తెలియజేశారు.
* ** రిటైర్మెంట్ వరకు మహిళ ఉపాధ్యాయునిలు చైల్డ్ కేర్ లీవ్ ఉపయోగించుకోవచ్చని నిర్ణయం చేశారు.
**పోలీసు వారికి సరెండర్ లీవ్ వెంటనే మంజూరు చేస్తామన్నారు. టీచర్స్ కి తదుపరి ఆలోచిస్తామని తెలియజేశారు..
** ఆర్టీసీ వారికి ప్రమోషన్స్ ఇస్తామని తెలిపారు.
** హెల్త్ కార్డులపై ఒక కమిటీని వేస్తామని తెలిపారు. 60 రోజుల్లో కమిటీ రిపోర్టును బట్టి హెల్త్ కార్డుల పై ఒక నిర్ణయాన్ని చేస్తామని తెలిపారు.
**గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ని అఫీషియల్ కమిటీగా ఏర్పాటు చేస్తారు.
** 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపిఎస్, ఎంటిఎస్ మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాల వయస్సు పెంపు, కారుణ్య నియామకాలు తదుపరి మినిస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కమిటీతో చర్చించి నిర్ణయాలు చేసుకోవాలని తెలిపారు.
** వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్స్ కి గౌరవపదమైన పదంతో ఒక నామిక్ లేచర్ ని మార్చే దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.
** 12వ పిఆర్సి కమిటీ చైర్మన్ పై కూడా త్వరలో నిర్ణయం చేస్తామని తెలిపారు.
12వ పి.ఆర్.సి చైర్మన్ నియమించకపోతే కింద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి యుటిఎఫ్ పక్షాన తీసుకొని వెళ్ళాము.
**కనీసం మూడు డీఎ లు ప్రకటించకపోయినా తీవ్ర అసంతృప్తి ఉంటుందని తెలిపాము.
** ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య తక్షణం పరిష్కరించాలని కోరాము.
----పి అర్ సి, డిఏ ల విషయంలో మన అసంతృప్తిని తెలియజేశాము.
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ
.jpg)
0 comment