Published : April 28, 2026
You might be interested in:
Sponsored Links
అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడు దల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధిం చిన ప్రాసెస్ ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net వెబ్సైట్ ద్వారా పొందవచ్చు వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు.
0 comment