Published : April 22, 2026
You might be interested in:
Sponsored Links
AP రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 26,408 మంది దరఖాస్తు చేసుకోగా 23,540 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 16,288 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను cse.ap.gov.in, apms.apcfss.in వెబ్సైట్లో పొందుపరిచారు.
0 comment