You might be interested in:
Sponsored Links
జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ప్రాథమిక కీ విడుదల
ఈ రోజు అనగా ది: 08-12-2024 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 76514 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 72095 విద్యార్ధులు అనగా 94.22 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు రాష్ట్రంలో ఎంపిక చేసిన 352 పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన "ప్రాధమిక కీ" 09-12-2024 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. ఈ ప్రాధమిక కీ పై అభ్యంతరములు 16-12-2024 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.
నిపుణులు రూపొందించిన కీమాత్రమే...
0 comment