పదో తరగతి సోషల్ పరీక్ష 01.04.25 న నిర్వహిస్తారు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

పదో తరగతి సోషల్ పరీక్ష 01.04.25 న నిర్వహిస్తారు

You might be interested in:

Sponsored Links

సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ అమరావతి వారి ఆదేశాలను అనుసరించితెలియచేయునది ఏమనగా, పదవతరగతి పరీక్షల మార్చి-2025 కి సంబందించి తేదీ. 31-03-2025న జరగవలసిన సాంఘిక శాస్త్రం (social studies) పరీక్ష తేది.01-04-2025న ఉదయం 09.30 గంటల నుండి మద్యాహ్నం 12.45 గంటల వరకు జరుగును.

కావున పై మార్పును పరీక్షా సిబ్బంది అందరూ గమనించవలెను. అన్నీ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాద్యాయులు ఈ విషయాన్నీ విద్యార్ధులు అందరికీ తెలియచేయవలెను  . అని జిల్లా విద్యాశాఖాధికారి విజయనగరంవారు తెలియజేసితిరి



0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE