You might be interested in:
Sponsored Links
పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్ గారు, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
. డీఎస్సీ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పరీక్షా ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
. ఉపాధ్యాయ బదిలీలు, చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
. విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు, స్కూల్ కిట్స్ సమయానికి సిద్ధం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
. విదేశీ విద్య పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
. బాలికల విద్యాభివృద్ధికి, “కలలకు రెక్కలు” అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రకటించారు.
0 comment