16,347 టీచర్ పోస్టులు.. ఆగస్టు నాటిని నియామక ఉత్తర్వులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

16,347 టీచర్ పోస్టులు.. ఆగస్టు నాటిని నియామక ఉత్తర్వులు

You might be interested in:

Sponsored Links

 


16,347 టీచర్ పోస్టులకు గాను డీఎస్సీ పరీక్షలు పూర్తి కావడంతో నియామక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE