ఉచిత బస్సు పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఉచిత బస్సు పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం

You might be interested in:

Sponsored Links

మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశకు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్ తెలిపింది. రవాణ, మహిళా-శిశు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. 

Download GO Copy

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE