You might be interested in:
Sponsored Links
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) - 2024 ప్రిలిమినరీ పరీక్ష తేదీలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల ఖాళీల భర్తీ చేయనుంది. జనవరి 16వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పీవోగా ఎంపికైతే రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
0 comment