ఈనెల 22న ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఈనెల 22న ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల

You might be interested in:

Sponsored Links

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని ఖరారు చేశారు.



*ఈనెల 22న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

*మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

*దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు 3,500 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాశారు.

*ఏప్రిల్ 15 నాటికి మూల్యాంకనం ప్రక్రియ పూర్తవుతుంది.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE